తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ సింగాయపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వైయస్ జగన్కు వివరిస్తున్నారు. టీడీపీ దొంగ దీక్షలను నమ్మమని, మీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MD5gXd
via IFTTT June 30, 2018 at 03:56PM
No comments:
Post a Comment