టిడిపి పాలనలో అభివృద్ధి పరుగులు అని చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా నత్తనడకన కూడా అభివృద్ధి సాగడం లేదని వాస్తవాలు ఘోషిస్తున్నాయి. కనీసం మౌలిక వసతుల విషయంలోనూ గణనీయ అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యమంత్రిగారి తనయుడే స్వయంగా మంత్రిగా ఉన్న పంచాయితీ రాజ్ శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ySTPbO
via IFTTT June 29, 2018 at 12:07AM
No comments:
Post a Comment