తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్ర లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆటో డ్రైవర్లు కలిశారు. 198వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మామిడికుదురులో శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ సభ్యులు తమ సమస్యలు వివరిస్తూ వైయస్ జగన్కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఆదుకోవాలని కోరుతూ కొన్ని అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. డీజిల్ రేట్లు అధికం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2In96kt
via IFTTT June 25, 2018 at 09:25PM
No comments:
Post a Comment