27 June 2018

రాష్ట్ర‌వ్యాప్తంగా 200వ రోజు పండుగ‌ https://ift.tt/2N0im1s

- ఘ‌నంగా ప్రజాసంకల్పయాత్ర 200వ రోజు వేడుకలు- సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు  అమరావతి: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు, సంఘీభావ యాత్రలు చేపట్టారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N0im1s
via IFTTT June 27, 2018 at 11:17PM

No comments:

Post a Comment