30 June 2018

అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు https://ift.tt/2tNw6F9

కర్నూలు: అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం బుగ్గన ఆధ్వర్యంలో డోన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతిభద్రతలు కాపాడాలంటూ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బుగ్గన మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNw6F9
via IFTTT June 30, 2018 at 08:28PM

No comments:

Post a Comment