హైదరాబాద్: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం జులై 5న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఈవో కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యరాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సలాం బాబు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువోక్కటే అన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lIw5xw
via IFTTT June 29, 2018 at 06:59PM
No comments:
Post a Comment