– అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది– టీడీపీ దీక్షలపై శ్వేతపత్రం విడుదల చేయాలివైయస్ఆర్ జిల్లా: కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ చేస్తున్నది దొంగ దీక్షలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కడపలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో టీడీపీ దీక్ష కార్పొరేట్ దీక్ష అన్నారు. ఈ దీక్షకు జనాలు రాకపోతే చంద్రబాబు అధికారులందరినీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lEsWir
via IFTTT June 28, 2018 at 06:00PM
No comments:
Post a Comment