తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ 200వ రోజు అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి కామనగరువు, మీదుగా అప్పన్నపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను జననేతకు వివరించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N59TKm
via IFTTT June 27, 2018 at 06:04PM
No comments:
Post a Comment