పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఏలూరులో వైయస్ఆర్సీపీ నాయకులు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాదయాత్రలో వైయస్ఆర్సీపీ నాయకులు కోఠారు అబ్బాయి చౌదరి, కోటగిరి శ్రీధర్, కోఠారు రామచంద్రరావు, వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తున్నామని నాయకులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MqJFks
via IFTTT June 27, 2018 at 06:56PM
No comments:
Post a Comment