తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్రెడ్డి అమలాపురం నియోజకరవ్గంలోని పాశర్లపూడి వంతెనపై నడిచారు. ఇక్కడికి రాగానే జననేతకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ వంతెనకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. పాశర్లపూడి వంతెన వద్దకు రాగానే స్థానికులు రాజన్న బిడ్డపై పూలవర్షం కురిపించారు. వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KbR1vy
via IFTTT June 26, 2018 at 06:28PM
No comments:
Post a Comment