27 June 2018

వైయస్‌ జగన్‌ గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు https://ift.tt/2ItdUFh

– జననేతను కలిసిన అమెరికా విద్యార్థి రిత్విక్‌తూర్పుగోదావరి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొంటున్నారు. జననేత పాదయాత్ర ఇవాళ 200వ రోజుకు చేరుకోవడంతో వైయస్‌ జగన్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రిత్విక్‌ అనే విద్యార్థి వచ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ItdUFh
via IFTTT June 27, 2018 at 05:42PM

No comments:

Post a Comment