28 June 2018

కమీషన్ల కోసమే సోమవారం.. పోలవరం https://ift.tt/2tzxjzA

రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టి దొంగ దీక్షలుటీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరువైయస్‌ఆర్‌ జిల్లా: కమీషన్ల కోసమే ప్రతీ సోమవారం పోలవరంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tzxjzA
via IFTTT June 28, 2018 at 06:19PM

No comments:

Post a Comment