30 June 2018

ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2IEW2XN

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు పార్టీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనాతవరం గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజలు ఎదురెళ్లి స్వాగతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IEW2XN
via IFTTT June 30, 2018 at 05:23PM

No comments:

Post a Comment