25 June 2018

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఉక్కు పరిశ్రమ https://ift.tt/2IoWNUI

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులువైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రైల్వే కోడురు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజంపేట మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం నాలుగేళ్లు ఒక్క మాట కూడా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IoWNUI
via IFTTT June 25, 2018 at 08:59PM

No comments:

Post a Comment