30 June 2018

వైయస్‌ జగన్‌ సమక్షంలో పలువురు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2Ki2rhr

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి జననేత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న రాజ్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వైయస్‌ జగన్‌ ఆవేదన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ki2rhr
via IFTTT June 30, 2018 at 05:07PM

No comments:

Post a Comment