తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పని చేస్తున్న పోతుమూడి అలివేలుమంగతాయారు జగన్కు విజ్ఙప్తి చేశారు. 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమను మీరు సీఎం అయిన తరువాత పర్మినెంట్ చేయాలని ఆమె కోరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xbtyob
via
IFTTT June 25, 2018 at 06:21PM
No comments:
Post a Comment