29 June 2018

ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా? https://ift.tt/2lICjgM

ఓట్ల దీక్షలు మాని చిత్తశుద్ధితో పోరాడండిఉక్కు పరిశ్రమ సాధనకు ప్రభుత్వం ముందుకురావాలివైయస్‌ఆర్‌ జిల్లా: నాలుగేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ ఏ ఒక్కసారైనా ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని నిలదీసిన దాఖళాలు లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lICjgM
via IFTTT June 29, 2018 at 06:43PM

No comments:

Post a Comment