25 November 2018

ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు.. https://ift.tt/2A3ejMm

విజయనగరంః కేటివాడ గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.చంద్రబాబు రైతు రుణామాఫీ అని మోసం చేశారని, ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.తాగునీరు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవలసి దుస్థితి ఏర్పడిందని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించలేదని ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A3ejMm
via IFTTT November 25, 2018 at 06:02PM

No comments:

Post a Comment