రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు...వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డికాకినాడః.రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ అని, రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని వైయస్ఆర్సీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రజలను వంచన చేస్తూనే ఉన్నారన్నారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత భవిష్యత్ను సువర్ణమయం చేసుకోవడానికి ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దేశంలో నెంబర్వన్గా ఎదుగుతున్న
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pa1ENe
via
IFTTT November 30, 2018 at 10:29PM
No comments:
Post a Comment