1 December 2018

సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారు https://ift.tt/2TWZa8m

శ్రీకాకుళంః పేదల సంక్షేమ పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అన్నివర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచాడని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు పేరుతో దోచుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో జరిగిన సభకు ప్రజలు భారీసంఖ్యలో వచ్చి వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TWZa8m
via IFTTT December 01, 2018 at 05:32PM

No comments:

Post a Comment