24 December 2018

తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు http://bit.ly/2AfN6H2

శ్రీకాకుళం: తెలుగు రాష్టాల్లోని క్రైస్తవులందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవన ఇవన్నీ తన జీవితం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AfN6H2
via IFTTT December 24, 2018 at 09:51PM

No comments:

Post a Comment