31 December 2018

చంద్రబాబుకు తెలిసింది దోచుకోవడమే... http://bit.ly/2R292zM

శ్రీకాకుళంఃరాజకీయ అవసరాలు కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి విమర్శించారు.చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన కుటుంబం,టీడీపీ నేతలు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.చంద్రబాబు దోచుకోవడం తప్ప చేసిందేమి లేదని,పోలవరం పనులు చేయకుండా ఫొటోలకు పోజులిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అని అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2R292zM
via IFTTT December 31, 2018 at 09:00PM

No comments:

Post a Comment