27 December 2018

చంద్రబాబు వేషంలో భీష్ముడు..నైజంలో శకుని http://bit.ly/2EQhBHx

ఢిల్లీః టీడీపీ,బీజేపీలు చేసిన అన్యాయంతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడిపోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబుకు తమ రాజకీయ స్వప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు.మాయా మాటలతో ఇంద్రజాలికుడి మించిన వంటి ఇంద్రజాలాన్ని సృష్టిస్తూ అమరావతి పేరుతో ఒక శాశ్వతమైన నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండా నాలుగున్నరేళ్లు తర్వాత నేడు సెక్రటేరియట్‌కు శంకుస్థాపన, కడప ఉక్కుకు శంకుస్థాపన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EQhBHx
via IFTTT December 27, 2018 at 06:16PM

No comments:

Post a Comment