27 December 2018

ఏపీకి చంద్రబాబు తీవ్ర ద్రోహం http://bit.ly/2QS2nbC

ఢిల్లీః ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రత్యేకహోదా కోసం నాలుగున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు. ఏపీకి చంద్రబాబు తీవ్ర  ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపారన్నారు. చంద్రబాబుకు ప్రజా స్వామ్యం మీద విశ్వాసం లేదన్నారు. కేవలం కమీషన్ల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QS2nbC
via IFTTT December 27, 2018 at 04:38PM

No comments:

Post a Comment