30 December 2018

పచ్చి దగాకోరు చంద్రబాబు.. http://bit.ly/2SxZOZ7

వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డిశ్రీకాకుళంఃసంక్షేమ పథకాలు పచ్చకార్యకర్తలకే ప్రజలకు అందడం లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజావంచన తప్ప అభివృద్ధి లేదన్నారు.రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న బాబు మాటలు నమ్మేస్థితిలో జనం లేరన్నారు.తన అనుభావన్నంతా చంద్రబాబు తన తాబేదారుల అభివృద్ధికి వాడుకున్నారన్నారు.ఆరు వందలకు పైగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SxZOZ7
via IFTTT December 30, 2018 at 08:46PM

No comments:

Post a Comment