కేంద్రం ప్రభుత్వం మెడలు వంచుదాం..ప్రత్యేకహోదా సాధనకు వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం..చివరి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దిగిరావాలి..వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్..ఢిల్లీః ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఢిల్లీ జంతర్మంతర్ వద్ద చేపట్టి వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమం విజయవంతం అయ్యింది.వైయస్ఆర్సీపీ శ్రేణులు,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2LE36qI
via IFTTT December 27, 2018 at 10:59PM
No comments:
Post a Comment