శ్రీకాకుళంః పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన రైతులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ గ్రామానికి నాగావళి మీద కరకట్ట లేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.ౖ వెయస్ఆర్ హయాంలో కొంత నిర్మాణం జరిగిందని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదన్నారు.వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. కరకట్ట పూర్తయితే 10వేల ఎకరాలు ముంపును గురవకుండా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ADT6sD
via IFTTT December 01, 2018 at 05:34PM
No comments:
Post a Comment