27 August 2018

క‌రువుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరు https://ift.tt/2P3rjHu

వైయ‌స్ఆర్ జిల్లా: నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరి అవలంభిస్తోంది. పరిహారం ఇవ్వకుండా కేవలం ప్రకటనలతో ముడిపెడుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఈమారు కూడా కరువు మండలాలు ప్రకటన మినహా ఎలాంటి చేయూత కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా సోమవారం కడప కలెక్టరేట్‌ ఎదుట వైయ‌స్ఆర్‌ సీపీ ధర్నా చేపట్టింది.  కేంద్ర ప్ర‌భుత్వం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P3rjHu
via IFTTT August 27, 2018 at 03:10PM

No comments:

Post a Comment