–వైయస్ జగన్కు ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలువిశాఖ: అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక వైయస్ఆర్సీపీ నేతలు వైయస్ జగన్కు వివరించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడంలేదన్నారు. టీడీపీ నేతలు దందాలు,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారని, పాఠశాల ప్లేగ్రౌండ్ స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పేదలుగా చూపించుకుని పట్టాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MY9Kv8
via IFTTT August 28, 2018 at 05:35PM
No comments:
Post a Comment