అమరావతిః టీడీపీ ప్రభుత్వం పేదల హక్కులను కాలరాస్తుందని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. మంగళగిరి పోలీసుస్టేషన్కు తరలించిన ఉండవల్లి రైతులను వైయస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నిరంశకుత్వంగా ప్రభుత్వం రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజధానికి భూములివ్వని సన్న,చిన్న కారుల రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.హైటెన్షన్ విద్యుత్వైర్లను పంటపొలాల్లో వేసి నష్టం కలిగించవద్దని, ప్రత్యామ్నాయంగా పొల్లాలో పక్కనుంచి విద్యుత్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wnmrX1
via
IFTTT August 30, 2018 at 11:38PM
No comments:
Post a Comment