జననేత పాదయాత్రలో పాల్గొనేందుకు ఖతార్ నుంచి వచ్చిన శ్రీనివాసరాజు విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గంలోని కొండకర్ల జంక్షన్ నుంచి 248వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జననేత హరిపాలెం, పెద్దపాడు క్రాస్ మీదగా తిమ్మరాజు పేట వరుకు కొనసాగింది. నవ రత్నాలతో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wntjDH
via IFTTT August 28, 2018 at 10:05PM
No comments:
Post a Comment