30 August 2018

ప్రశ్నిస్తే చావకొడతాం... https://ift.tt/2N2n8hS

ముస్లింలపై టీడీపీ ప్రభుత్వం దాష్టీకం..అమ‌రావ‌తి: ముస్లింలకు అండగా ఉండాల్సిన టీడీపీ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది.మైనార్టీల ప్రయోజనాలు కాపాడవలసిన చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.న్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తోంది.  ముస్లింలు సమస్యలు పరిష్కారిస్తామంటూ సభలు పెట్టి జైలుకు పంపించడం ఇదెక్కడి న్యాయమో చంద్రబాబే చెప్పాలి. ఇంతకు చంద్రబాబుకు ప్రేమ ముస్లింపైనా..లేక వారి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N2n8hS
via IFTTT August 30, 2018 at 05:20PM

No comments:

Post a Comment