ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 249వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం యలమంచలి నియోజకవర్గంలోని మునగపాక మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మునగపాక, గంగదేవిపేట క్రాస్, ఓంపోలు, నాగులపల్లి వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MyFLuq
via IFTTT August 28, 2018 at 11:59PM
No comments:
Post a Comment