అమరావతి: కేరళలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.కోటి విరాళం అందజేశారు. తాజాగా కేరళ భాదితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం విరాళం ప్రకటించారు. ఒక నెల వేతనం, అలవెన్సులను కేరళ బాధితులకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P8t6Lw
via IFTTT August 28, 2018 at 06:13PM
No comments:
Post a Comment