31 August 2018

హక్కుల కోసం గళమెత్తితే చంపేస్తారా? https://ift.tt/2N6rQeD

గుంటూరు: హక్కుల కోసం న్యాయంగా గళమెత్తిన ముస్లింలను చంపేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి ధ్వజమెత్తారు. టీడీపీ ముస్లింలతో నిర్వహించిన సమ్మేళనంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన నంద్యాల ముస్లిం యువకులను అక్రమంగా నిర్భందించి వివిధ ప్రాంతాల పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ వారిపై దాడి చేయడం ఎంత వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N6rQeD
via IFTTT August 31, 2018 at 06:35PM

No comments:

Post a Comment