29 August 2018

తిమ్మ‌రాజుపేట నుంచి 249వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2Mz6Rl4

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని తిమ్మరాజుపేట శివారు నుంచి బుధవారం ఉదయం  వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి మండల కేంద్రమైన మునగపాక, గంగాదేవిపేట క్రాస్, ఒంపోలు మీదుగా వెళ్లి వైయ‌స్‌ జగన్‌ నాగులాపల్లిలో మధ్యా హ్న భోజన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mz6Rl4
via IFTTT August 29, 2018 at 03:06PM

No comments:

Post a Comment