ప్రకృతి సేద్యంలో ఏదీ పురోగతి..రైతు వ్యతిరేకికి అంతర్జాతీయ గౌరవమా..–ధరల స్థిరీకరణ నిధి ఉసేదీ చంద్రబాబూ..!–వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డిఅమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తున్నా.. ప్రకృతి సేద్యంలో పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bw5JJZ
via IFTTT August 31, 2018 at 12:38AM
No comments:
Post a Comment