28 August 2018

కొండకర్ల​ క్రాస్‌ నుంచి 248వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2Phk8vN

  విశాఖ‌ : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల​ క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం జంక్షన్‌,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Phk8vN
via IFTTT August 28, 2018 at 03:09PM

No comments:

Post a Comment