విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 249వ రోజు పాదయాత్రను వైయస్ జగన్ యలమంచలి నియోజకవర్గం నుంచి ప్రారంభించగా కాసేపట్లో అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. సాయంత్రం అనకాపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PJFva5
via IFTTT August 29, 2018 at 08:36PM
No comments:
Post a Comment