వైయస్ జగన్ మోహన్ రెడ్డివిశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో చెరకు రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలన్నింటినీ అన్ని విధాల ఆదుకుంటామని జననేత పేర్కొన్నారు. వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT August 29, 2018 at 06:58PM
No comments:
Post a Comment