29 August 2018

లక్షల ఎకరాలు దోచుకున్నారు https://ift.tt/2MZgPvn

విశాఖ: విశాఖ జిల్లాలో భూ స్కాంలో వేలాది ఎకరాలు దోచుకున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగుడివాడ అమర్ నాథ్ రెడ్డి  మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ స్కామ్‌లో భాగస్యామ్యం ఉందన్నారు. అలాంటి పాలకులు ఉండటం మన ధౌర్భగ్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZgPvn
via IFTTT August 29, 2018 at 10:48PM

No comments:

Post a Comment