30 August 2018

హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది https://ift.tt/2MEuMjg

హైదరాబాద్‌: సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్‌ సభ్యులు నందమూరి హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు అన్నారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో భౌతికకాయానికి వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MEuMjg
via IFTTT August 30, 2018 at 06:44PM

No comments:

Post a Comment