30 August 2018

బాబూ..మీకు మానవత్వం ఉందా? https://ift.tt/2mwo2Et

అమరావతి: గుంటూరు మీటింగ్‌కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరు కాదా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులు లేవా? చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. నారా హమారా మీటింగ్‌లో ప్రశ్నించిన ముస్లిం యువకులను దారుణంగా చిత్రహింసలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mwo2Et
via IFTTT August 31, 2018 at 01:16AM

No comments:

Post a Comment