తిరుపతిః 2014 ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధపు హమీలు ఇచ్చారని, కర్నూలు జిల్లా ఆలూరులో రామయ్య దంపతుల ఆత్మహత్య మూమ్మాటికి ప్రభుత్వ హత్యేనని నగరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. రుణమాఫీ వట్టి బూటకమని, ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధాల హమీ ఇచ్చారని విమర్శించారు. రుణమాఫీ కాక ఎంతోమంది
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LyKoiE
via IFTTT August 28, 2018 at 07:46PM
No comments:
Post a Comment