28 August 2018

ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బాబు అబద్ద‌పు హమీలు https://ift.tt/2LyKoiE

తిరుపతిః  2014 ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధ‌పు హమీలు ఇచ్చార‌ని,  కర్నూలు జిల్లా  ఆలూరులో రామయ్య దంపతుల ఆత్మహత్య మూమ్మాటికి ప్రభుత్వ హత్యేనని  నగరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. రుణమాఫీ వట్టి బూటకమని, ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధాల హమీ ఇచ్చారని విమర్శించారు. రుణమాఫీ కాక ఎంతోమంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LyKoiE
via IFTTT August 28, 2018 at 07:46PM

No comments:

Post a Comment