హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. నాలుగేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు చేయకుండా రూ. నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిని ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామన్నారు. హైదరాబాద్లోని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LqE4ij
via IFTTT July 27, 2018 at 07:42PM
No comments:
Post a Comment