31 July 2018

బాధితులకు న్యాయం చేయాలి https://ift.tt/2NWNezC

కర్నూలు:  నందికొట్కూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో షాపులు కొల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితులతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NWNezC
via IFTTT July 31, 2018 at 06:19PM

No comments:

Post a Comment