29 July 2018

రేపటి నుంచి పిఠాపురంలో ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2vdeAd6

  తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాయంత్రానికి పిఠాపురం నియోజకవర్గం చేరుతుందని పార్టీ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తెలిపారు.  పెద్దాపురం మండలం దివిలి మీదుగా నియోజకవర్గంలోని పిఠాపురం మండలం విరవలో ప్రజా సంకల్పయాత్ర మొదలవుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vdeAd6
via IFTTT July 29, 2018 at 02:34PM

No comments:

Post a Comment