28 July 2018

జగనన్నే సీఎం కావాలి https://ift.tt/2LvqvOj

తూర్పుగోదావరి: మా ఫస్ట్‌ ఓటు వైయస్‌ జగన్‌కే వేస్తాం. జగనన్న సీఎం అయితేనే విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి.. చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక అవస్థలు పడుతున్నామని కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులు అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఈ మేరకు వారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvqvOj
via IFTTT July 28, 2018 at 09:46PM

No comments:

Post a Comment