28–07–2018, శనివారంజగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక కౌలు రైతులున్న జిల్లా ఇది. ఈ జిల్లాలో కౌలుదారుల కన్నీటి కథలు వినని రోజే లేదంటే అతిశయోక్తి కాదు. కౌలు రైతులెందరో కూలీలుగా మారడం చూసి చాలా బాధనిపించింది. కట్టమూరుకు చెందిన కానిశెట్టి సూర్యనారాయణ 30 ఏళ్లుగా కౌలు రైతు. గత కొద్ది సంవత్సరాలుగా వరుస పంట నష్టాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OrhoMr
via IFTTT July 29, 2018 at 02:29PM
No comments:
Post a Comment