తూర్పు గోదావరి: అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదని, టీడీపీ శ్రేణులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని పెద్దాపురం వాసులు పేర్కొంటున్నారు. టీడీపీ నాయకులు పేదల పక్ష వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైయస్ఆర్సీపీకి చెందిన వారికి పథకాలు వర్తించడం లేదని జగన్కు ఫిర్యాదు చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT July 26, 2018 at 05:02PM
No comments:
Post a Comment